Crime
- Jan 08, 2021 , 17:01:06
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

సిద్దిపేట : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తిమ్మారెడ్డిపల్లి హోటల్స్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. స్థానికుల కథనం మేరకు..సిద్దిపేట హౌసింగ్ బోర్డుకు చెందిన గడ్డం వెంకటసాయి (22) ద్విచక్ర వాహనంపై హైదరాబాద్కు వెళ్తుండగా.. సిద్దిపేట నుంచి వర్గల్కు వెళ్తున్న మహీంద్రా బొలెరో డీజిల్ ట్యాంకర్ టోల్గెట్ను తప్పించుకొని కొండపాక మీదుగా తిమ్మారెడ్డిపల్లి హైవే రోడ్ దగ్గర యూటర్న్ తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న108 సిబ్బంది రాజిరెడ్డి, శ్రీనివాస్ కొన ఊపిరితో ఉన్న వెంకటసాయికి ప్రథమ చికిత్స చేసి సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా మర్గమధ్యలో మృతి చెందాడు.
తాజావార్తలు
- భారత్కు బ్రిటన్ ప్రధాని శుభాకాంక్షలు
- కనకరాజును సన్మానించిన జడ్పీచైర్పర్సన్, ఎమ్మెల్యేలు
- ఉద్రిక్తంగా కిసాన్ పరేడ్.. రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం
- తేజస్వీ అందాల ఆరబోత.. వైరల్గా మారిన పిక్
- పబ్లిక్ గార్డెన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు
- రాజ్పథ్లో మెరిసిన కెప్టెన్ ప్రీతీ చౌదరీ..
- రిపబ్లిక్ డే పరేడ్లో ప్రత్యేక ఆకర్షణగా లఢఖ్ శకటం
- టీ-90 భీష్మ.. బ్రహ్మోస్ లాంచర్..పినాకా రాకెట్
- పద్మశ్రీ కనకరాజుకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు
- రవితేజ బర్త్డే .. ఖిలాడి ఫస్ట్ గ్లింప్స్ విడుదల
MOST READ
TRENDING