Crime
- Jan 14, 2021 , 21:48:07
కోడి పందాలు ఆడుతున్న తొమ్మిదిమంది అరెస్టు

జగిత్యాల : కోడి పందాలు ఆడుతున్న తొమ్మిదిమంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానిక తారకరామనగర్లో కోడి పందాలు ఆడుతున్నారన్న సమాచారంతో ఎస్ఐ చిరంజీవి తన సిబ్బందితో కలిసి ఆకస్మిక రైడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కోడిపందాలు ఆడుతున్న 9 మందిని అరెస్టు చేశారు. సంఘటనా స్థలం నుంచి రెండు పందెం కోళ్లు, రూ. 32,400 నగదు, 5 మొబైల్ ఫోన్స్ను స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
- హ్యాట్సాఫ్.. శార్దూల్, సుందర్లపై కోహ్లి ప్రశంసలు
- మొన్నటి కిమ్ పరేడ్ జో బైడెన్కు హెచ్చరికనా..?!
- ఆసక్తికర విషయం చెప్పిన రామ్..!
- జర్మనీలో ఘనంగా సంక్రాంతి సంబురాలు
- ప్రభాస్ చిత్రానికి హీరోయిన్స్ టెన్షన్..!
- ముంబైలో అవినీతి సిబ్బంది పట్టివేత
- ప్రజలలో చైతన్యం పెరగాలి: మంత్రి నిరంజన్ రెడ్డి
- గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే మృతి
- ‘ఉప్పెన’ వేగాన్ని ఆపతరమా..!
- జీ7కు రండి.. ప్రధాని మోదీకి బ్రిటన్ ఆహ్వానం
MOST READ
TRENDING