Crime
- Nov 02, 2020 , 09:04:00
ఆగి ఉన్న డీసీఎంను ఢీ కొట్టిన కారు.. ఒకరు మృతి.

నల్లగొండ: కట్టంగూరు మండలం అయిటిపాముల వద్ద సోమవారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. ఖమ్మం నుంచి షాద్నగర్ వెళ్తున్న కారు ఐటిపాముల వద్దకు రాగానే రోడ్డు పక్కన నిలిపి ఉన్న డీసీఎంను బలంగా ఢీ కొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న దుర్గ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని నార్కట్పల్లిలోని కామినేని దవాఖానకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. కారు డ్రైవర్ అజాగ్రత్తతోనే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. కారు ప్రమాద సమయంలో అతి వేగంతో ఉండడంతో బాగా ధ్వంసం అయ్యింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ‘తాండవ్’లో వారి నాలుక కత్తిరిస్తే రూ.కోటి నజరానా:కర్ణిసేన
- వైట్హౌస్ ముందు బైడెన్కు తొలి అపశృతి!
- వర్క్ ఫ్రం హోం: అతివలకే కార్పొరేట్ల ఓటు!
- జై శ్రీరాం అంటే తప్పేంటి: నేతాజీ మనుమడు
- జగిత్యాల జిల్లాలో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య
- దివ్యమైన ఆలోచన.. చంద్రకాంత్కు ఎఫ్టీసీసీఐ అవార్డు
- చెత్త ప్రాసెసింగ్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం
- 2,697 కరోనా కేసులు.. 56 మరణాలు
- శ్రీశైలంలో కార్మికశాఖ స్పెషల్ డ్రైవ్
- కేంద్ర సాయుధ పోలీసు దళాలకు ప్రత్యేక ఆరోగ్య పథకం
MOST READ
TRENDING