రష్మిక మందన్నా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ బ్యూటీ సోషల్ మీడియాను విడిచిపెట్టాలనుకుందట. రష్మిక ఇలాంటి డెసిషన్ ఎప్పుడు తీసుకోవాలనుకుందో తెలుసా..? కరోనా సెకండ్ వేవ్ మొదలయ్యే కంటే ముందు. కోవిడ్ సెకండ్ వేవ్ టైం ఆసన్నమైందని నా టీం, నేను అర్థం చేసుకున్నా. కానీ ఇది వినాశనకరమైనదని మాకు తెలియదు.
కోవిడ్ సెకండ్ వేవ్ బాధను కలిగిస్తుందని తెలుసు, నా మానసిక శాంతి కోసం సోషల్ మీడియాను విడిచిపెట్టాలని అనుకున్నాను, కానీ అలా చేయలేను అని రష్మిక తెలిపింది.సంక్షోభ సమయంలో సామాన్య ప్రజలకు సహాయం చేస్తున్న వారిలో వెలుగులు నింపాలని కోరుకున్నా..అందుకే ‘spreading hope’ ను ప్రారంభించానని రష్మిక చెప్పింది. ప్రస్తుతం అల్లు అర్జున్ తో కలిసి పుష్ప సినిమాలో నటిస్తోంది రష్మిక.
ఇవి కూడా చదవండి..
గెట్ బ్యాక్ టు వర్క్..సలార్ టీంతో ప్రభాస్..!
లోల్ సలామ్ ఫన్ ట్రైలర్ లాంఛ్ చేసిన నాని
గోపీచంద్ స్టైలిష్ ‘పక్కా కమర్షియల్’ లుక్ అదిరింది
పవన్ కల్యాణ్ కోసం శ్రీకాంత్ అడ్డాల స్టోరీ..?
‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’..ఈ సారి చైనాపై దండయాత్ర..!
మహేష్ బాబు ఓల్డ్ ఫ్యామిలీ ఫోటో వైరల్
పవన్కల్యాణ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్..!
షూటింగ్ కు టైం ఫిక్స్ చేయమన్న చిరంజీవి..!
Recommended Content by ntnews.com