Crime
- Dec 05, 2020 , 15:05:29
తుపాకీతో కాల్చుకుని యువకుడి ఆత్మహత్య

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్పూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని నగ్లా ముబారక్పూర్ గ్రామంలో రవి (25) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తుపాకీతో తనను తాను కాల్చుకుని ప్రాణం తీసుకున్నాడు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు తాము ముబారక్పూర్కు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించామని చెప్పారు. ఘటనా ప్రాంతంలో ఓ నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అయితే, యువకుడి ఆత్మహత్యకుగల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- నీటిగుంతలో మునిగి విద్యార్థి మృతి
- పెళ్లిపీటలెక్కబోతున్న హీరో.. ప్రియురాలితోనే ఏడడుగులు
- కోవిషీల్డ్ టీకానే వేయించుకుంటాం: ఢిల్లీ వైద్యులు
- నరసాపురం, అనకాపల్లి నుండి సికింద్రాబాద్కు ప్రత్యేక రైళ్లు
- ఏపీలో 1987కు తగ్గిన యాక్టివ్ కేసులు
- శాస్త్రవేత్తల నిర్విరామ కృషి ఫలితమే వ్యాక్సిన్ : మంత్రి ప్రశాంత్ రెడ్డి
- షాక్ ఇచ్చిన రోగి..ప్రాణం పోసిన డాక్టర్లు
- యూజీ ఆయుష్ వైద్య విద్య నీట్ అర్హత కటాఫ్ మార్కుల తగ్గింపు
- టీఆర్పీ స్కాం: ఐసీయూలో బార్క్ మాజీ సీఈవో
- 'వ్యాక్సిన్ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి'
MOST READ
TRENDING