Crime
- Jun 12, 2020 , 16:26:04
VIDEOS
కారు, బైక్ ఢీకొని వ్యక్తి మృతి

సూర్యాపేట : కారు, బైక్ ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని రెడ్లకుంట గ్రామశివారులో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా వర్సవాయి మండలం మంగోలు గ్రామానికి చెందిన జడ గోపి(25) అన్నారం గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు బైక్ పై తన బంధువుతో కలిసి వెళ్లి వస్తున్నాడు.
కోదాడ మండలం రెడ్లకుంట గ్రామశివారుకు రాగానే రామాపురం వైపు వెళ్తున్న కారు ఢీ కొట్టింది. దీంతో గోపి అక్కడికక్కడే మృతి చెందగా.. తనతో ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలైయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
- వాణీదేవి గెలుపే లక్ష్యంగా డివిజన్ల వారీగా ఇన్ఛార్జీల నియామకం
- అనంతగిరి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ పనితీరుపై సమీక్ష
- పైలట్పై పిల్లి దాడి.. విమానం అత్యవసర లాండింగ్
- ఇంజినీరింగ్ విద్యార్థులకు భావోద్వేగ, సామాజిక నైపుణ్యాలు అవసరం: వెంకయ్యనాయుడు
- ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యానని ముఖాన్నే మార్చేసుకున్నాడు
- బట్టతల దాచి పెండ్లి చేసుకున్న భర్తకు షాక్ : విడాకులు కోరిన భార్య!
- అందరూ లేడీస్ ఎంపోరియం శ్రీకాంత్ అంటున్నరన్న..జాతిరత్నాలు ట్రైలర్
- వీడియో : కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోండిలా...
- బార్ కౌన్సిల్ లేఖతో కేంద్రం, టీకా తయారీదారులకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
- ముగిసిన తొలి రోజు ఆట..భారత్దే ఆధిపత్యం
MOST READ
TRENDING