Crime
- Dec 25, 2020 , 08:06:31
ఖమ్మంలో బైక్ను ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి

ఖమ్మం: ఖమ్మంలోని మయూరి బ్రిడ్జిపై ఇవాళ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వంతెనపైనుంచి వెళ్తున్న మోటారు సైకిల్ను ఓ కారు ఢీకొట్టింది. దీంతో యువకుడు మృతిచెందాడు. మరణించిన వ్యక్తి ఖమ్మం గ్రామీణ మండలం నాయుడుపేటకు చెందిన సంపత్ (24)గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కారు ఢీకొట్టడంతో అతడు బ్రిడ్జిపై నుంచి పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
- అభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం
- వుయ్ షుడ్ నెవర్ వేస్ట్ గుడ్ క్రైసిస్: హీరో చైర్మన్
- ‘ఈడబ్ల్యూసీ’తో అగ్రవర్ణ పేదలకు న్యాయం : కేటీఆర్
- ఎనీ బుక్ @ ఇంటర్నెట్
- కార్పొరేట్కు దీటుగా నేత కార్మికులు ఎదగాలి
- ‘పల్లె ప్రగతి’తో సత్ఫలితాలు
- గీతా గోపీనాథ్పై బిగ్ బీ అనుచిత వ్యాఖ్యలు! నెటిజన్ల ట్రోల్స్
- చెక్ పెట్టేది ఎవరు?
- వరుడి ఆగమనం
- స్వర్ణకారుల్ని కించపరిచే సినిమా కాదు
MOST READ
TRENDING