Crime
- Oct 11, 2020 , 11:48:52
అమీర్పేటలో వ్యక్తి దారుణ హత్య

హైదరాబాద్: నగరంలోని అమీర్పేటలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ధరంకరం రోడ్డులోని ఓ అపార్టుమెంటులో చంద్రశేఖర్ అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. భార్య హత్యకేసులో చంద్రశేఖర్ ఇటీవలే జైలు నుంచి విడుదయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కుటుంబ కలహాలే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదుచేసిన ఎస్సార్నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
- బేకింగ్ సోడా, డయాబెటీస్కి సంబంధం ఏంటి..?
- కనకరాజుకు గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు
- ఆగని పెట్రో మంటలు
- ఎన్నికల్లో ఎవరైనా ప్రలోభపెడితే రెండేళ్ల జైలు శిక్ష
- రవితేజ 'హల్వా డాన్స్' అదిరింది..వీడియో
- మహిళలు ఆర్థికంగా ఎదగాలి మంత్రి గంగుల
- హింస ఆమోదయోగ్యం కాదు: పంజాబ్ సీఎం
- భూ తగాదాలతో వ్యక్తి హత్య
- యాదాద్రిలో భక్తుల రద్దీ..
- పాత నోట్లపై కేంద్రం క్లారిటీ..!
MOST READ
TRENDING