Crime
- Dec 17, 2020 , 11:42:09
విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి

వికారాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బోంరాస్పేట మండలం ఎన్నెమీది తండాకు చెందిన వడ్త్యా శంకర్ నాయక్(35) విద్యుత్ షాక్తో మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు..వేరుశనగ పంటకు స్ప్రింక్లర్ పైపులు పెట్టడానికి వెళ్లిన శంకర్ నాయక్ ప్రమాదవశాత్తు అడవి పందుల నుంచి రక్షణ కోసం వేసిన విద్యుత్ కంచెకు తగిలి మృతి చెందాడు. శంకర్ నాయక్ మృతితో బంధువుల రోదనలు మిన్నంటాయి.
తాజావార్తలు
- రాహుల్ మొసలి కన్నీరు కారుస్తున్నారు: హర్సిమ్రత్ కౌర్
- పిస్టల్తో బర్త్డే కేక్ కట్: సోషల్ మీడియాలో వీడియో వైరల్
- ప్రజా వైద్యుడు రమక లక్ష్మణ మూర్తి కన్నుమూత
- ఇది సంక్రాంతి విజయం కాదు.. నిర్మాతలకు పెరిగిన నమ్మకం
- బీఈడీ తొలి విడుత సీట్లు కేటాయింపు
- ‘సలార్’లో యశ్ ఉన్నాడా..! పాన్ ఇండియన్ స్టార్స్ కలుస్తున్నారా..?
- ఇంటికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసి..
- శాంతి భద్రతలపై సీపీ అంజనీకుమార్ సమీక్ష
- ‘కొవిడ్ వ్యాక్సినేషన్ను పక్కాగా చేపట్టాలి’
- బీటీపీఎస్ 3వ యూనిట్ సింక్రనైజేషన్ సక్సెస్
MOST READ
TRENDING