Crime
- Jan 18, 2021 , 12:08:52
VIDEOS
వికారాబాద్లో రైలు ఢీకొని వ్యక్తి మృతి

వికారాబాద్: పట్టణంలో ప్రమాదవశాత్తు రైలు ఢీకొని వ్యక్తి మృతిచెందారు. వికారాబాద్లోని రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వృద్దుడు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మరణించారు. మృతుడు గంగారం గ్రామానికి చెందిన పరిగి నర్సింహులుగా (67) గుర్తించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి నివాసంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తాజావార్తలు
- పవన్ మాట మార్చలేదు.. శివరాత్రికే తీపికబురు
- IPL vs సినిమాలు.. సమ్మర్ లో రచ్చ రంబోలా
- ఎల్ఐసీ టార్గెట్ ఇదే: ఐపీవో ద్వారా రూ.25 వేల కోట్ల పెట్టుబడి సేకరణ!
- నాగార్జున ‘వైల్డ్ డాగ్’ ట్రైలర్ అప్డేట్
- వాణీదేవి గెలుపుకోసం కలిసికట్టుగా కృషి చేయాలి
- బ్యాంకుల జోరు:టాప్10 కంపెనీల ఎంక్యాప్ రూ.5.13 లక్షల కోట్లు రైజ్
- వైరల్ అవుతున్న చిరంజీవి ఆచార్య లొకేషన్ పిక్స్
- రేపటి నుంచి మలి విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
- పోడు భూముల సమస్య పరిష్కరిస్తాం : మంత్రి సత్యవతి రాథోడ్
- న్యాక్ హైదరాబాద్కు సీఐడీసీ అవార్డు ప్రదానం
MOST READ
TRENDING