Crime
- Oct 18, 2020 , 11:21:45
వరద నీటిని బయటకు పంపేందుకు యత్నం.. యజమాని మృతి

హైదరాబాద్ : నగరలోని ఉప్పల్ పరిధిలో గల చిలుకానగర్లో విషాద సంఘటన చోటుచేసుకుంది. గడిచిన రాత్రి వర్షం కుండపోతగా కురిసిన సంగతి తెలిసిందే. వర్షానికి స్థానిక కృష్ణవేణి టాలెంట్ స్కూల్ పక్కన ఉన్న భవనం సెల్లార్ నీటితో నిండింది. ఈ నీటిని బయటకు పంపింగ్ చేసేందుకు ఇంటి యజమాని నేటి తెల్లవారుజామున మోటారును ఆన్ చేశాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా కరెంట్ షాక్కు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
తాజావార్తలు
- మహేష్ బాబు ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. సర్కారు వారి పాట అక్కడ షురూ..
- ఆరు రాష్ట్రాల్లో ఆదివారం కొనసాగిన వ్యాక్సినేషన్
- 3,081 కరోనా కేసులు.. 50 మరణాలు
- 'ఓటీటీ సంస్థలు స్వీయ నియంత్రణ నిబంధనలు రూపొందించుకోవాలి'
- సల్మాన్ ఖాన్ 'కృష్ణ జింకల' వేట కేసు మరో ట్విస్ట్
- చిరుత దాడిలో అడవి పంది మృతి
- '57 ఏళ్లు నిండిన వారందరికీ త్వరలోనే ఆసరా పెన్షన్లు'
- ట్రాక్టర్ బోల్తా..17 మందికి తీవ్ర గాయాలు, ఒకరు మృతి
- కారంపొడి తింటే బరువు తగ్గుతారా..!
- డ్రైవర్ను కొట్టిన ప్రముఖ నటుడు.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
MOST READ
TRENDING