Crime
- Dec 22, 2020 , 14:53:53
ఆటోను తప్పించబోయి బైక్ను ఢీకొన్న టిప్పర్.. వ్యక్తి మృతి

హైదరాబాద్ : నగరంలోని నిజాంపేట్ ప్రగతినగర్ బావర్చి కూడలి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. రాంగ్రూట్లో ప్రయాణిస్తున్న టిప్పర్.. ఆటోను తప్పించబోయి బైక్ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న వాహనదారుడు నర్సింగ్రావు అక్కడికక్కడే మృతిచెందాడు.
తాజావార్తలు
- మువ్వన్నెల కాంతులతో మెరిసిపోయిన బుర్జ్ ఖలీఫా
- పాయువులో పసిడి.. పట్టుబడ్డ నిందితులు
- అవును.. ఇండియన్ ప్లేయర్స్పై జాత్యహంకార వ్యాఖ్యలు నిజమే
- ఆస్కార్ రేసులో సూరారై పొట్రు
- 300 మంది పోలీసులకు గాయాలు.. 22 కేసులు నమోదు
- అభివృద్ధిని జీర్ణించుకోలేకే అవినీతి ఆరోపణలు
- ఎర్రకోటను సందర్శించిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి
- మస్క్ vs బెజోస్.. అంతరిక్షం కోసం ప్రపంచ కుబేరుల కొట్లాట
- శంషాబాద్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
- కుల్గామ్లో ఉగ్రదాడి.. ముగ్గురు జవాన్లకు గాయాలు
MOST READ
TRENDING