Crime
- Nov 03, 2020 , 20:49:52
కొత్వాల్గూడ వద్ద ఓఆర్ఆర్పై కారు బోల్తా.. వ్యక్తి మృతి

రంగారెడ్డి : జిల్లాలోని శంషాబాద్ మండలం పరిధి కొత్వాల్గూడ వదద్ చెన్నమ్మ హోటల్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై కారు ప్రమాదం సంభవించింది. అదుపుతప్పి కారు బోల్తా పడిన దుర్ఘటనలో ఒకరు మృతిచెందగా మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ మద్యం మత్తులో కారు నడిపినట్లుగా పోలీసులు గుర్తించారు. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైంది.
తాజావార్తలు
- షాక్ ఇచ్చిన రోగి..ప్రాణం పోసిన డాక్టర్లు
- యూజీ ఆయుష్ వైద్య విద్య నీట్ అర్హత కటాఫ్ మార్కుల తగ్గింపు
- టీఆర్పీ స్కాం: ఐసీయూలో బార్క్ మాజీ సీఈవో
- 'వ్యాక్సిన్ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి'
- ఆ షాట్ ఏంటి?.. రోహిత్పై గావస్కర్ ఫైర్
- బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి అదనపు మాప్ అప్ కౌన్సెలింగ్
- కష్టపడకుండా బరువు తగ్గండి ఇలా?
- అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
- నిర్మలమ్మకు విషమపరీక్ష: ఐటీ మినహాయింపులు పెరిగేనా?!
- రన్వేపైకి దూసుకెళ్లిన కారు.. ఒక వ్యక్తి అరెస్ట్
MOST READ
TRENDING