Crime
- Oct 11, 2020 , 21:27:41
కారు ఢీకొని వ్యక్తి అక్కడికక్కడే మృతి

హైదరాబాద్ : నగరంలోని కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. నీళ్ల కోసం రోడ్డు దాటుతున్న పోలయ్య అనే వ్యక్తిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. మరొక ఘటనలో మేడ్చల్లో సుజిత్ యాదవ్ అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది. ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తాజావార్తలు
- కట్టమైసమ్మ చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం
- చిక్కుల్లో నాని 'అంటే సుందరానికి '..!
- పక్కా కుట్రతోనే ఢిల్లీలో హింస: దిగ్విజయ్ సింగ్
- బిహార్లో కలకలం : బీజేపీ నేతపై కాల్పులు
- వరల్డ్ నంబర్ వన్ చేతిలో ఓడిన సింధు
- రైతు ఆందోళనపై 22 ఎఫ్ఐఆర్లు : రైతు నాయకులపై కేసులు
- చిక్కుల్లో విరాట్ కోహ్లి.. కేరళ హైకోర్టు నోటీసులు
- ఛత్తీస్గఢ్లో 24 మంది నక్సలైట్ల లొంగుబాటు
- స్నానాల గదుల్లోకి దూరి.. యువతుల లోదుస్తులు చించి..
- వేటగాళ్ల ఉచ్చుకు పులి మృత్యువాత
MOST READ
TRENDING