Crime
- Oct 23, 2020 , 19:06:39
ప్రాణం తీసిన మద్యం పందెం

కామారెడ్డి : పందెం సరదా ఓ ప్రాణాన్ని బలిగొంది. ఈ విషాద సంఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. నిన్న రాత్రి మద్యం తాగే విషయంలో స్నేహితుల మధ్య పందెం నడిచింది. సోమేశ్వరం సాయిలు(40) అనే వ్యక్తి నీళ్లు లేకుండా మద్యం తాగాడు. దీంతో వ్యక్తి మృతిచెందాడు. మృతుడిని బాన్సువాడ శాంతినగర్ వాసి సోమేశ్వరం సాయిలుగా గుర్తించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
- జగత్ విఖ్యాత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయొద్దు
- పునర్జన్మలపై నమ్మకమే మదనపల్లి హత్యలకు కారణం !
- అధికార పార్టీకి దురుద్దేశాలు అంటగడుతున్నారు : మంత్రి పెద్దిరెడ్డి
- పార్లమెంట్ మార్చ్ వాయిదా : బీకేయూ (ఆర్)
- ఢిల్లీ సరిహద్దులో గుడారాలు తొలగిస్తున్న రైతులు
- హెచ్-1 బీ నిపుణులకు గ్రీన్ కార్డ్.. షార్ట్కట్ రూటిదే?!
- యువత క్రీడాస్ఫూర్తిని చాటాలి : మంత్రి మల్లారెడ్డి
- ఇద్దరు గ్రామస్తులను హతమార్చిన మావోయిస్టులు
- రేపు ఏపీ గవర్నర్ను కలవనున్న బీజేపీ, జనసేన బృందం
- పవన్ కళ్యాణ్కు చిరు సపోర్ట్..జనసేన నేత కీలక వ్యాఖ్యలు
MOST READ
TRENDING