Crime
- Dec 17, 2020 , 17:57:29
బైక్ను ఢీ కొట్టిన లారీ..ఒకరి మృతి

సంగారెడ్డి : రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించగా మరొకరు వీవ్రంగా గాయపడ్డ విషాద ఘటన జిల్లాలోని నారాయణఖేడ్ మండలం నిజాంపేట్ వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..నిజాంపేట్ వద్ద నేషనల్ హైవేపై బైక్పై వెళ్తున్న కల్హేర్ మండలం దామర చెరువు గ్రామానికి చెందిన సంగయ్య(35) ను లారీ ఢీ కొట్టింది. దీంతో సంగయ్య అక్కడిక్కడే మృతి చెందాడు. రాంరెడ్డిపేట్కు చెందిన ముర్షద్కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
- అమ్మకు గుడి కట్టిన కుమారులు..
- టర్పెంటాయిల్ పోసి నిప్పంటించిన ఘటనలో బాలుడి మృతి
- మాల్దీవువుల్లో మంచు లక్ష్మీ రచ్చ.. ఫొటోలు వైరల్
- తదుపరి సినిమా కోసం కొత్త గెటప్లోకి మారనున్న అనుష్క..!
- రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం
- రాష్ర్టంలో తగ్గిన చలి తీవ్రత
- మారిన ఓయూ డిస్టెన్స్ పరీక్షల తేదీలు
- రానా- మిహికా బంధానికి తీపి గుర్తు
- సరికొత్త రికార్డ్.. కోటి దాటిన కరోనా టెస్టులు
- రేషన్ డోర్ డెలివరీ వాహనాలను ప్రారంభించనున్న జగన్
MOST READ
TRENDING