జైపూర్: దేశంలో ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంటే, మరోవైపు టీకాల కొరత కలవరపెడుతున్నది. ఇప్పటికే మహారాష్ట్ర రాజధాని ముంబైలోని కొన్ని కేంద్రాల్లో టీకాల కొరత కారణంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆగిపోయింది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్.. తమ వద్ద టీకా నిల్వలు నిండుకున్నాయంటూ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. రాష్ట్రంలో టీకా నిల్వలు మరో రెండు రోజులకు మాత్రమే సరిపోతాయని, అందువల్ల తమకు తక్షణమే మరో 30 లక్షల టీకా డోసులను సమకూర్చాలని గెహ్లాట్ తన లేఖలో ప్రధానిని కోరారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కొవిడ్ రికవరీ రేటు మళ్లీ తగ్గిపోతోంది: కేంద్రం
మనిషిని పోలిన జీవికి మేక జన్మ.. దేవుడంటూ పూజలు
మళ్లీ కొండెక్కుతున్న పసిడి ధరలు
నిబంధనలు ఉల్లంఘిస్తే యమలోకానికే.. యముని వేషంలో కొవిడ్పై అవగాన..!
ఈ లక్షణం ఉంటే పుట్టేది ఆడపిల్లే
తెలంగాణలో కొత్తగా 2,478 కరోనా కేసులు
వేసవిలో మామిడిపండ్లు తినొచ్చా ?