అమరావతి ,జూలై :కడప జిల్లా కేంద్రంలోని డిస్ట్రిక్ట్ కోర్టు ప్రాంగణంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ లో హెడ్ కానిస్టేబుల్ విజయ్ కుమార్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సి ఉన్నది. సంఘటన స్థలానికి చేరుకొన్నపోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.