Crime
- Nov 03, 2020 , 10:02:34
వాకింగ్ వెళ్లి.. నాలాలో పడి వృద్ధురాలు మృతి

హైదరాబాద్ : ఉదయం వాకింగ్కు వెళ్లిన వృద్ధురాలు ప్రమాదివశాత్తు నాలాలో పడి మృతి చెందిన సంఘటన నగరంలో మంగళవారం చోటు చేసుకుంది. శారదానగర్కు చెందిన సరోజ (80) తెల్లవారు జామున ఉదయం ఆరు గంటల సమయంలో మార్నింగ్ వాకింగ్ కోసం ఇంటి నుంచి బయటకు వచ్చింది. ప్రమాదవశాత్తు సరూర్నగర్ చెరువు కింద నాలాలో పడి కొట్టుకుపోయింది. సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హుటాహుటిన డీఆర్ఎఫ్ టీఎంను, పోలీసులు, సీహెచ్ఎంసీ సిబ్బందిని అప్రమత్తం చేశారు. గాలింపు చర్యలు చేపట్టగా.. చైతన్యపురిలోని హనుమాన్నగర్ నాలాలో మృతదేహం లభ్యమైంది. అనంతరం మృతదేహాన్ని పోర్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- హెచ్-1 బీ నిపుణులకు గ్రీన్ కార్డ్.. షార్ట్కట్ రూటిదే?!
- యువత క్రీడాస్ఫూర్తిని చాటాలి : మంత్రి మల్లారెడ్డి
- ఇద్దరు గ్రామస్తులను హతమార్చిన మావోయిస్టులు
- రేపు ఏపీ గవర్నర్ను కలవనున్న బీజేపీ, జనసేన బృందం
- పవన్ కళ్యాణ్కు చిరు సపోర్ట్..జనసేన నేత కీలక వ్యాఖ్యలు
- భారత్ చేరిన మరో మూడు రాఫెల్స్
- ఎస్ఈసీ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు : సజ్జల
- కస్టమ్స్ సేవలు ప్రశంసనీయం : గవర్నర్ తమిళిసై
- ఆకాశంలో ఎగిరే వస్తువును గుర్తించిన పైలట్
- అచ్చెన్నాయుడుకు నోటీసులు
MOST READ
TRENDING