Crime
- Nov 23, 2020 , 16:55:40
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

అమరావతి : తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి తల్లి, అమ్మమ్మ తామూ ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. తాడితోట అండ్కర్నగర్లో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. కుటుంబకలహాలే ఆత్మహత్యలకు కారణం అని పోలీసులు గుర్తించారు. మృతులను సంగిశెట్టి కృష్ణవేణి (55), భూపతి శివపావని (27), నిషాన్ (9), రితిక (7)గా గుర్తించారు. శివపావని భర్త రెండో పెళ్లి చేసుకున్నాడనే మనస్థాపంతో వీరంతా ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ఇదీ మా సత్తా: విరాట్ కోహ్లి
- అక్కడ మంత్రి కావాలంటే ఎన్నికల్లో గెలువాల్సిన పనిలేదు..
- ముంబై, పుణెలో ప్రారంభమైన వ్యాక్సిన్ డ్రైవ్
- చిరంజీవి నన్ను చాలా మెచ్చుకున్నారు..
- టీమిండియాకు 5 కోట్ల బోనస్
- టెస్ట్ చాంపియన్షిప్లో నంబర్ వన్ టీమిండియా
- టీమిండియాకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అభినందనలు
- 1988 తర్వాత.. గబ్బా కోట బద్దలు
- అమ్మో! సూది మందా? నాకు భయ్యం..
- గోదావరికి వాయనం సమర్పించిన సీఎం కేసీఆర్ దంపతులు
MOST READ
TRENDING