Crime
- Dec 09, 2020 , 18:45:01
ఫోర్జరీ కేసులో మాజీ సర్పంచ్ అరెస్టు

రంగారెడ్డి : మోసం, ఫోర్జరీ కేసులో పెద్ద షాపూర్ మాజీ సర్పంచ్ను శంషాబాద్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పర్మిషన్ లెటర్స్పై అధికార రబ్బర్ స్టాంప్స్ను ఉపయోగించి తన కుటుంబ సభ్యుల పేర బిల్డింగ్ నిర్మాణ అనుమతులు మంజూరు చేయడంపై పోలీసులు ఇతన్ని అరెస్టు చేశారు. ఎస్. ఇస్రా నాయక్ 2011లో గ్రామ సర్పంచ్గా పనిచేశాడు. అయితే ఇప్పటికి తానే సర్పంచ్నని చెప్పుకుంటూ పేదలను, ఇండ్లులేని నిరాశ్రయులను మోసగిస్తున్నాడు. జే. రాజీ రెడ్డితో పాటు ఇతర అనుచరులతో కలిసి గ్రామంలోని భూమిని లాక్కొని ప్లాట్లుగా చేసి అమ్ముతున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నాయక్ను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.
తాజావార్తలు
- ఆ ఆరోపణలు క్రేజీగా ఉన్నాయి: బిల్ గేట్స్
- ప్రియురాలితో గొడవపడి సముద్రంలో దూకిన యువకుడు
- పల్లె ప్రకృతివనం, ట్రాఫిక్ సిగ్నల్స్ను ప్రారంభించిన మంత్రి
- యాదాద్రి పనుల తీరుపై మంత్రి అసంతృప్తి.. అధికారులపై ఆగ్రహం
- గంగూలీకి మళ్లీ ఛాతీలో నొప్పి
- కర్ణాటక సరిహద్దు వివాదంపై మహారాష్ట్ర బుక్ రిలీజ్
- ముష్కరుల దాడి.. నలుగురు జవాన్లకు గాయాలు
- ఐపీఎల్-2021 మినీ వేలం తేదీ, వేదిక ఖరారు
- థాంక్యూ ఇండియా : నేపాల్ ప్రధాని ఓలీ
- ప్రపంచవ్యాప్తంగా 10 కోట్లు దాటిన కోవిడ్ కేసులు
MOST READ
TRENDING