జయశంకర్ భూపాలపల్లి : కాటారం మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపుల్లో టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిషేధిత మందులు అమ్ముతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు క్రాంతి కుమార్ ట్రేడర్స్లో సోదాలు నిర్వహించారు. సుమారు రూ. 85 వేల విలువ చేసే 188 లీటర్ల నిషేధిత గడ్డి మందును స్వాధీనం చేసుకున్నారు. ఫర్టిలైజర్ షాప్ యజమాని పై కేసు నమోదు చేశారు. ఎరైనా చట్ట విరుద్ధంగా నిషేధిత గడ్డి మంతు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
ఘనంగా పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు
చిరు వ్యాపారుల కష్టాలకు ఇక చెల్లు చీటీ : మంత్రి హరీశ్ రావు
మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలి
తప్పు ఒప్పుకున్న బెలారస్ జర్నలిస్టు..
సీసీ కెమెరాలను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
దోషులను కఠినంగా శిక్షిస్తాం : మంత్రి సత్యవతి