కరీంనగర్: ఓ సొసైటీ ఏర్పాటు కోసం రూ. 40 వేలు లంచం తీసుకుంటూ కరీంనగర్ జిల్లా మత్స్య శాఖ (డీడీ) ఖదీర్ అహ్మద్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ నేపథ్యంలో సిరిసిల్ల మత్స్య శాఖలో పనిచేస్తున్న అంజయ్య అనే సీనియర్ అసిస్టెంట్ కార్యాలయంలో సైతం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
మావోయిస్టుల చెరలో క్షేమంగా ఉన్న జవాన్ రాకేశ్వర్..!
ఫోలిక్ యాసిడ్ మనకు ఎందుకు అవసరమంటే..?
11న ‘మల్లన్న’ క్షేత్రంలో అగ్నిగుండాలు
ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్కు అండగా వరంగల్ ప్రజలు
మైనార్టీల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి