Crime
- Dec 22, 2020 , 07:10:48
చంచల్గూడలో ప్రైవేటు బస్సులో మంటలు

హైదరాబాద్ : నగరంలో చంచల్గూడలో మంగళవారం ఉదయం ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. నిలిపి ఉంచిన బస్సులు మంటలు చెలరేగడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. గుర్తు తెలియని వ్యక్తులే తగులబెట్టి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
- ఆత్మనిర్భర్ భారత్లో యూపీ కీలకం : మోదీ
- ‘రైతు ట్రాక్టర్లకు డీజిల్ సరఫరా నిలిపివేయండి..’
- కృష్ణుడ్ని కలువాలంటూ.. భవనం పైనుంచి దూకిన మహిళ
- ఢిల్లీలో హత్య.. సీసీ కెమెరాలో రికార్డు
- బొలెరో వాహనం బోల్తా.. వ్యక్తి దుర్మరణం
- బీజేపీతోనే అవినీతి నిర్మూలన : అమిత్ షా
- వరుణ్ధవన్ వెడ్డింగ్కు తారలు..ఫొటోలు, వీడియో
- ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు..అగ్రవర్ణాల పేదలకు వరం
- ఐపీఎల్-2021.. ఆ ముగ్గురిపైనే చెన్నై కన్ను
- ఎస్ఎస్సీ ఉద్యోగార్థులకు తెలుగు, ఆంగ్లంలో టీ-సాట్ ప్రసారాలు
MOST READ
TRENDING