Crime
- Jan 20, 2021 , 06:36:26
VIDEOS
లారీలో మంటలు.. డ్రైవర్ సజీవ దహనం

నిజామాబాద్: పట్టణంలోని 6వ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో లారీ క్యాబిన్ దగ్ధమైంది. ఈ ప్రమాదంలో క్యాబిన్లో నిద్రిస్తున్న ఓ వ్యక్తి సజీవదహనం అయ్యాడు. బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ కారణంగానే లారీలో మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సజీవ దహనమైన వ్యక్తి లారీ డ్రైవరా లేదా యజమానా అనే విషయాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
- ఏడుగురు నకిలీ పోలీసుల అరెస్టు
- మార్చి 14 వరకు నైట్ కర్ఫ్యూ.. స్కూళ్లు బంద్!
- పెళ్ళిపై నోరు విప్పిన శ్రీముఖి..!
- తెలంగాణ రైతు వెంకట్రెడ్డికి ప్రధాని మోదీ ప్రశంసలు
- సిలికాన్ వ్యాలీని వీడుతున్న బడా కంపెనీలు.. ఎందుకంటే..?
- ‘సుందిళ్ల బ్యారేజీలో తనిఖీలు’
- ఆకాశ్-కేతిక ‘రొమాంటిక్’ లుక్ అదిరింది
- ట్రాఫిక్ జరిమానా కోసం మంగళసూత్రం తీసిచ్చిన మహిళ
- ఐసీసీ ర్యాంకింగ్స్లో దూసుకెళ్లిన రోహిత్, అశ్విన్
- మార్చి లేదా ఏప్రిల్లో పెట్రోల్ ధరలు తగ్గుతాయి: ధర్మేంద్ర ప్రధాన్
MOST READ
TRENDING