యాదాద్రి భువనగిరి : కరోనాతో 20 రోజుల క్రితం జిల్లాలోని ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి చెందిన పాశం సుధాకర్రెడ్డి (36) మృతి చెందాడు. కాగా సోమవారం అతడి తండ్రి పాశం లింగారెడ్డి (58) కూడా కరోనాతో మృతి చెందాడు. రోజుల వ్యవధిలోనే ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కొడుకు కరోనాతో మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. కొవిడ్ బారిన పడి తండ్రీ కొడుకులు ఇద్దరు మృతి చెందడంతో వారి కుటుంబం పరిస్థితి దయనీయం గా మారింది.
ఇవి కూడా చదవండి..
ఖమ్మం మార్కెట్లో రికార్డు స్థాయి ధర పలికిన తెల్ల బంగారం
ఎన్నికల హామీని నిలబెట్టుకున్న మంత్రి ఐకే రెడ్డి
పాత్రికేయులకు నిత్యావసర సరుకులు పంపిణీ
వరంగల్ సెంట్రల్ జైలును సందర్శించిన రాజీవ్ త్రివేది
రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన