Crime
- Jan 24, 2021 , 19:46:29
VIDEOS
మోటార్ ఆన్చేస్తుండగా విద్యుదాఘాతంతో రైతు మృతి

వనపర్తి : వనపర్తి జిల్లా శ్రీరంగపూర్ మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ మోటార్ ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్కు గురై రైతు మృతి చెందాడు. గ్రామానికి చెందిన రైతు, సింగిల్ విండో డైరెక్టర్ సింగోటం (55) ఉదయం నాటు ఉండటంతో పొలం వద్దకు వెళ్లాడు. కూలీలు నాటు వేస్తుండగా నీళ్లు పెట్టేందుకు స్టార్టర్ ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అప్పటిదాక తమతో కలిసి పనిచేసిన రైతు ప్రాణాలు కోల్పోవడంతో కూలీలు సైతం కన్నీటిపర్యంతమయ్యారు. రైతుకు రైతుబీమా వర్తించనున్నట్లు అధికారులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- పల్లెల రూపురేఖలు మార్చిన పల్లె ప్రగతి : మంత్రి కొప్పుల
- ఆసియాలో అత్యంత సంపన్నుడిగా మళ్లీ ముఖేష్ అంబానీ!
- డే అంతా ‘ఫ్రై’: నిమిషానికి రూ.1450 కోట్లు లాస్!
- క్రికెట్కు యూసుఫ్ పఠాన్ గుడ్బై
- మిషన్ భగీరథ భేష్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి
- ఆన్లైన్లోనే నామినేషన్లు వేయొచ్చు!
- భాగ్యశ్రీ అందానికి ఫిదా అవ్వాల్సిందే..వీడియో
- పంజాబ్లో కనిపించిన యూఎఫ్వో.. వీడియో వైరల్
- గుర్తు తెలియని వాహనం ఢీకొని.. ఇద్దరు యువకులు మృతి
- ఫైజర్ వ్యాక్సిన్ సింగిల్ డోస్తో వైరస్ సంక్రమణకు చెక్!
MOST READ
TRENDING