జోగులాంబ గద్వాల : జిల్లాలోని మల్దకల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట మద్దెలబండ గ్రామానికి చెందిన వీరన్న అలియాస్ ఆంజనేయులు అనే రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడ్డాడు. రెవెన్యూ అధికారులు తన భూ సమస్య పరిష్కరించడం లేదంటూ అసహనానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడ్డాడు. వెంటనే అతడిని దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
పిల్లలతో కలిసి క్రికెట్ ఆడిన స్పీకర్ పోచారం
అభివృద్ధి పనుల్లో అలసత్వంపై మంత్రి పువ్వాడ ఆగ్రహం
ఆమె ఫిర్యాదుతో సువేందు అధికారిపై కేసు నమోదు
మొక్కల సంరక్షణ బాధ్యత స్థానిక సంస్థలదే
నేరేడ్మెట్ పోలీసు స్టేషన్కు గద్దర్
వెయ్యి మొక్కలు నాటించిన మంత్రి పువ్వాడ