Crime
- Nov 17, 2020 , 15:31:57
ఏసీబీ వలలో విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగి

మేడ్చల్ : అవినీతికి పాల్పడుతూ విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసరలో చోటుచేసుకుంది. సబ్ జూనియర్ ఇంజినీర్ విజయేందర్ రూ. 13 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడ్డాడు. కీసర విద్యుత్ కార్యాలయంలో విజయేందర్ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. విజయేందర్తో పాటు మరో ముగ్గురిని ఏఈ, ఏడీఈ, మరో సబ్ ఇంజినీర్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
- 'కేజీఎఫ్ చాప్టర్ 2'కు యష్ పారితోషికం వింటే షాకే..!
- ఎస్ఈసీకి సీఎస్ ఆదిత్యానాథ్ మూడు పేజీల లేఖ
- కన్న తల్లిని కొట్టి చంపిన తనయుడు
- 24న వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులతో సీఎం సమీక్ష
- ట్రంప్ వాడే ‘రెడ్ బటన్’ తొలగించిన బైడెన్
- జిల్లా డైరెక్టర్ తో రామ్ నెక్ట్స్ మూవీ..!
- ఇద్దరు మావోయిస్టు కొరియర్ల అరెస్ట్
- ఫిబ్రవరి 18న ఐపీఎల్ వేలం!
- ఆ బుల్లెట్ ఎవరిదో తెలిసిపోయింది..!
- అలాగైతే ప్రజాస్వామ్యానికి తీరనిముప్పు: బాంబే హైకోర్టు సంచలనం
MOST READ
TRENDING