Crime
- Dec 19, 2020 , 17:29:48
పెద్దేముల్ పీఎస్ పరిధిలో కారు బోల్తా.. డ్రైవర్ మృతి

వికారాబాద్ : ఇర్టిగా కారు బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ మృతిచెందాడు. ఈ విషాద సంఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చేటుచేసుకుంది. వికారాబాద్ నుంచి తాండూర్ వస్తుండగా పెద్దేముల్ మండల పరిధిలోని చైతన్యనగర్ గేట్ సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ శ్రీకాంత్(31) అక్కడికక్కడే మృతిచెందాడు. అతి వేగమే ఇందుకు కారణంగా ప్రాథమిక సమాచారం.
తాజావార్తలు
- దేశంలో కొత్తగా 15 వేల కరోనా కేసులు
- హెలికాప్టర్ కూలి ముగ్గురు మృతి
- తాండవ్ నటీనటులపై కేసు ఫైల్ చేసిన ముంబై పోలీసులు
- కాంగ్రెస్ అధ్యక్ష పీఠం : ఒకే అంటే రాహుల్కు.. లేదంటే గెహ్లాట్కు!
- తెలంగాణలో కొత్తగా 226 కరోనా పాజిటివ్ కేసులు
- టీమిండియాకు ఘన స్వాగతం
- సుశాంత్ సింగ్ రాజ్పుత్ జయంతి.. కంగనా విషెస్
- నేడు ఐసెట్ మూడో విడుత కౌన్సెలింగ్ షెడ్యూల్
- కుటుంబ కలహాలతో.. భార్య, కుమార్తెను చంపిన భర్త
- చరిత్ర సృష్టించిన సెన్సెక్స్
MOST READ
TRENDING