నిజామాబాద్ : బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ తండ్రి ఆజామ్ మృతి చెందారు. హైదరాబాద్ లోని ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ ఎమ్మెల్యే తండ్రి ఆజామ్ బుధవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామన్నారు.
ఇవి కూడా చదవండి..
జ్ఞానాన్ని ఎల్లలు దాటించిన అంబేద్కర్: మంత్రి హరీశ్
ఖమ్మంలో ఆక్సిజన్ ఉత్పత్తి సెంటర్ ప్రారంభం
IPL 2021: అభిమానులకు షారుక్ ఖాన్ క్షమాపణ
అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ