Crime
- Jan 18, 2021 , 17:48:29
VIDEOS
ఆటో బోల్తా..నలుగురికి గాయాలు..

వనపర్తి : ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో పలువురు గాయాల పాలయ్యారు. ఈ విషాద ఘటన జిల్లాలోని మదనాపురం మండలం కొత్తపల్లి గ్రామ శివారులో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవఖానకు తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తున్నది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
కొమురవెల్లిలో వైభవంగా పెద్దపట్నం, అగ్నిగుండం
పల్లె ప్రగతిలో ప్రజాప్రతినిధుల పాత్ర భేష్
అభివృద్ధికి ఆకర్షితులయ్యే టీఆర్ఎస్లో చేరికలు
తాజావార్తలు
- పల్లె.. ప్రగతి బాట పట్టిందో..’
- సంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పూర్తైన లక్ష్యం
- భారీగా విదేశీ సిగరెట్లు స్వాధీనం
- సైన్స్ విద్యార్థులకు ఐఐఎస్ఈఆర్ గొప్ప వేదిక : వినోద్ కుమార్
- తల్లి కాబోతున్న రిచా గంగోపాధ్యాయ
- 2జీ, 3జీ, 4జీ.. ఇవన్నీ తమిళనాడులో ఉన్నాయి: అమిత్ షా
- కొవిడ్ వారియర్స్ క్రికెట్ పోటీల విజేతగా డాక్టర్ల జట్టు
- టీమ్ఇండియా ప్రాక్టీస్ షురూ
- 125 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
- బాయ్ఫ్రెండ్తో క్లోజ్గా శృతిహాసన్..ట్రెండింగ్లో స్టిల్స్
MOST READ
TRENDING