వనపర్తి : నిత్యం మద్యం సేవించి గొడవపడుతున్న భర్తను ఓ భార్య కర్రలతో కొట్టి చంపింది. ఈ సంఘటన జిల్లాలోని గోపాల్పేట మండలం లక్ష్మి తండాలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..తండాకు చెందిన రమేష్ నాయక్(32) మద్యం సేవించేవాడు. కాగా, ఆదివారం ఇదే విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. భార్య శాంతి కర్రలతో భర్త రమేష్ తలపై కొట్టగా అక్కడి కక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
కలెక్టర్, ఎస్పీకి చీరెలు బహుమతిగా ఇచ్చిన మంత్రి.. మురిసిపోయిన అధికారులు
ఘనంగా తీజ్ ఉత్సవాలు..ఆడిపాడిన మంత్రి సత్యవతి రాథోడ్
భార్య, కూతురిపై దాడి..కేసు నమోదు
జహీరాబాద్లో 74 కిలోల గంజాయి పట్టివేత
బయ్యారం పెద్ద చెరువులో యువకుడి గల్లంతు