నాగర్కర్నూల్ : జిల్లాలోని అమ్రాబాద్ గిరిజన బాలుర వసతి గృహంలో వార్డెన్గా పనిచేస్తున్న ఆనంద్ కుమార్(30) కరోనా బారినపడి శుక్రవారం తుదిశ్వాస విడిచాడు. చిన్న వయసులోనే వార్డెన్గా పని చేస్తూ ఈ మధ్యకాలంలో మన్ననూర్ గ్రామలోని గిరిజన అభివృద్ధి శాఖలో ఇన్చార్జి ఏటీడీవో గా బాధ్యతలు చేపట్టారు. ఆనంద్ కుమార్ మృతిపట్ల గ్రామస్తులు, హాస్టల్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘం నాయకులు నివాళులు అర్పించారు.
ఇవి కూడా చదవండి..
టీఆర్ఎస్లోకి వెల్లువలా చేరికలు
అశ్రు నయనాలతో చందూలాల్కు అంతిమ వీడ్కోలు
మంత్రి వేముల సమక్షంలో టీఆర్ఎస్లో చేరికలు