Crime
- Jan 22, 2021 , 18:47:40
VIDEOS
అడవి పందిని చంపిన వేటగాళ్ల అరెస్ట్

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని అశ్వాపురం మండలం అచ్యుతాపురం గ్రామ సమీపంలోని జీడి మామిడి తోటలో ఉచ్చులు పెట్టి అడవి పందిని చంపిన నిందితులను అటవీశాఖ అధికారులు గుర్తించారు. దమ్మపేట మండలం నారా వారి గూడెంకు చెందిన గురివింద బుచ్చిరాజు, నాగరాజు, సత్తయ్య, రాజు అనే వ్యక్తులు పందిని చంపినట్లు గుర్తించారు. ఫారెస్ట్ అధికారి శ్రీనివాస రావు ఆధ్వర్యంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పశువైద్యాధికారి సమక్షంలో చనిపోయిన పందిని ఖననం చేశారు.
ఇవి కూడా చదవండి..
ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యం?
కిలిమంజారోను అధిరోహించిన అన్వితా రెడ్డి
ఐటీ హబ్తో మెరుగైన ఉపాధి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తాజావార్తలు
- అన్నివర్గాలకు సముచిత స్థానం కల్పించాం
- కీసరగుట్టకు ప్రత్యేక బస్సులు
- విద్యుత్ సమస్యలకు చెక్
- చిరు వ్యాపారులకు వడ్డీ మాఫీ
- బీజేపీకి గుణపాఠం తప్పదు
- టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు పలికి భారీ మెజార్టీతో గెలిపించండి..
- సంఘటితంగా కృషి చేయాలి
- సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి: మల్లారెడ్డి
- బిట్శాట్ 2021
- గోబెల్స్కు తాతల్లా మారారు
MOST READ
TRENDING