Crime
- Dec 06, 2020 , 11:36:13
గుజరాత్లో ఘోరం.. 20 దుకాణాలు దగ్ధం

అహ్మదాబాద్ : గుజరాత్ అహ్మదాబాద్లోని బాపునగర్ ఏరియాలోని శ్యామ్ శిఖర్ కాంప్లెక్స్లో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మొత్తం 20 దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. భారీగా ఆస్తి నష్టం సంభవించిందని దుకాణ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని ఫైర్ డిపార్ట్మెంట్ అధికారి రాజేశ్ భట్ తెలిపారు.
Gujarat: Around 20 shops gutted in fire at Shyam Shikhar Complex in Bapunagar area of Ahmedabad. "The reason behind the fire can be disclosed only after the investigation," says Rajesh Bhatt, an official of the fire department. pic.twitter.com/tzvlvDwFzj
— ANI (@ANI) December 6, 2020
తాజావార్తలు
- కుమారుడి హత్యకు తండ్రి 3 లక్షల సుపారీ
- రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా చర్యలు
- మోసగాళ్లు ఏ విధంగా ఆకర్షిస్తారో తెలుసా?.. వీడియో
- వ్యవసాయ మంత్రిని అడ్డుకుని నిలదీసిన రైతులు
- వ్యవసాయ చట్టాలపై పదో విడత చర్చలు ప్రారంభం
- షూటింగ్ వల్లే ఆలియా భట్ అలసిపోయిందా ?
- గండిపేటకు పర్యాటక సొబగులు..డిజైన్ రెడీ
- హర్భజన్ను వదులుకున్న చెన్నై సూపర్ కింగ్స్
- కోల్డ్ స్టోరేజ్లో1,000 కొవిషీల్డ్ డోసులు ధ్వంసం
- ఆర్మీ యూనిఫాంలో రైతు నిరసనల్లో పాల్గొనవద్దు..
MOST READ
TRENDING