Crime
- Nov 01, 2020 , 12:53:00
పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

వికారాబాద్ : జిల్లాలోని తాండూరు నుంచి జీవన్గి వెళ్తున్న ఆర్టీసీ బస్సు బషీరాబాద్ మండలం గంగ్వార్ వద్ద ముందు భాగం కమాన్ కట్టలు విరగడంతో రోడ్డు పక్కకు పంట పొలాల్లోకి బస్సు దూసుకెళ్లింది. డ్రైవర్ చాకచక్యంతో తప్పిన పెను ప్రమాదం తప్పింది. కండక్టర్ సహా ముగ్గురికి గాయాలు కాగా లక్ష్మమ్మ అనే మహిళ కాలు విరిగింది. బస్సులో మొత్తం 27 మంది ప్రయాణికులు ఉన్నారు .చికిత్స కోసం మహిళలను పోలీసులు దవాఖానకు తరలించారు. ఇదే బస్సు బషీరాబాద్ మండలం గోటికేకుర్దు వద్ద రెండు రోజుల క్రితం ప్రమాదానికి గురి కావడం విశేషం.
తాజావార్తలు
- రిపబ్లిక్ డే పరేడ్లో ప్రత్యేక ఆకర్షణగా లఢఖ్ శకటం
- టీ-90 భీష్మ.. బ్రహ్మోస్ లాంచర్..పినాకా రాకెట్
- పద్మశ్రీ కనకరాజుకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు
- రవితేజ బర్త్డే .. ఖిలాడి ఫస్ట్ గ్లింప్స్ విడుదల
- టిక్టాక్ సహా 59 చైనా యాప్లపై శాశ్వత నిషేధం!
- దేశంలో కొత్తగా 9,102 కరోనా కేసులు
- నా సోదరుడికి పద్మవిభూషణ్ ప్రకటించినందుకు సంతోషంగా ఉంది: చిరు
- రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు
- పుజారా అలా చేస్తే.. నా సగం మీసం తీసేస్తా!
- 223 ఫీల్డ్ రెజిమెంట్తో గన్ సెల్యూట్
MOST READ
TRENDING