కరోనా మహమ్మారి తీవ్రంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ క్రమంలో కొవిడ్ 19 ఉపశమన చర్యల్లో భాగంగా ఆక్సిజన్ తరలింపులో భారత వైమానిక దళం తనవంతు సాయాన్ని అందిస్తుంది. ఇందులో భాగంగా దుబాయి నుంచి ఆరు క్రయోజనిక్ ఆక్సిజన్ కంటైనర్లను తీసుకుని ఐఏఎఫ్ సీ 17 వైమానిక విమానం బుధవారం పనగర్ ఎయిర్ బేస్కు చేరుకుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
లాక్డౌన్ ఎఫెక్ట్ : ఖాళీగా రహదారులు
TRSFormationDay : టీఆర్ఎస్కు 20 వసంతాలు
నైట్ కర్ఫ్యూతో రోడ్లన్నీ ఖాళీ