నారాయణపేట : ఏపీలోని కర్నూల్ జిల్లా బనగానపల్లిలో తెలంగాణలోని నారాయణపేట జిల్లా మరికల్ మండలం రాకొండ గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలిక (17) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకొని మృతి చెందినట్లు సమాచారం.
బాలిక మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హత్యనా, ఆత్మహత్యనా అనే విషయం తెలియాల్సి ఉంది. పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని బంధువులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనాతో జూనియర్ అసిస్టెంట్ మృతి
కేటీఆర్ త్వరగా కోలుకోవాలి : మంత్రి ఐకే రెడ్డి
తెలంగాణలో మరో నాలుగు రోజులు వానలు