Crime
- Dec 26, 2020 , 16:13:44
కామారెడ్డి జిల్లాలో ఘోరం.. కార్మికుడిపైకి దూసుకెళ్లిన కంటైనర్

కామారెడ్డి : జిల్లాలోని సదాశివనగర్ మండలం పద్మాజివాడి వద్ద జాతీయ రహదారి 44పై రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓ కార్మికుడు వాహనాలను ఆపే పనిలో నిమగ్నమయ్యాడు. అయితే ఓ కంటైనర్ ఆ కార్మికుడి ఆదేశాలను పట్టించుకోకుండా ముందుకెళ్తున్న క్రమంలో, ఆ వాహనాన్ని ఆపేందుకు యత్నించాడు. దీంతో కంటైనర్ వెనుక టైర్ల కింద కార్మికుడు పడిపోయాడు. అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమై క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. బాధితుడికి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కార్మికుడిగా గుర్తించారు. కంటైనర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
కామారెడ్డి జిల్లాలో ఘోరం.. కార్మికుడి పైకి దూసుకెళ్లిన కంటైనర్ pic.twitter.com/J5TtD9fi7S
— Namasthe Telangana (@ntdailyonline) December 26, 2020
తాజావార్తలు
- ఆఫ్ఘన్లో కారుబాంబు పేలుడు:35 మంది మృతి
- ఇండోనేషియాలో భూకంపం, 42 మంది మృతి
- ..ఆ రెండు రాష్ట్రాల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం : మాయవతి
- సంక్రాంతి స్పెషల్.. పవన్ కళ్యాణ్ ఇంట్లో రామ్ చరణ్..
- ‘వకీల్ సాబ్’ బడ్జెట్ శాటిలైట్ రైట్స్తోనే వచ్చేసిందా..?
- మీరెవరికి మద్దతిస్తున్నారు: మీడియాపై నితీశ్ చిందులు
- ఆత్మహత్య చేసుకుందామనుకున్నా..క్రాక్ నటుడి మనోగతం
- కుక్కపై లైంగిక దాడి.. ఓ వ్యక్తి అరెస్ట్
- మోదీ పాలనలో సుప్రీంకోర్టుపై నమ్మకం పోయింది: కె. నారాయణ
- చిరంజీవి బిగ్ సర్ప్రైజ్.. 2021లో డబుల్ డోస్ ఇస్తున్నాడా..?
MOST READ
TRENDING