Crime
- Jan 19, 2021 , 09:45:34
VIDEOS
హైదరాబాద్లో 50 కేజీల గంజాయి స్వాధీనం

హైదరాబాద్ : నగరంలో అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఛత్రినాక పోలీసులు నిన్న అరెస్టు చేశారు. ఆ ముఠా నుంచి 50 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తుల నుంచి గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్లో విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ముగ్గురు ముఠా సభ్యులకు మరికొంత మంది డ్రగ్స్ గ్యాంగ్లతో సంబంధాలున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
- ఇంధన ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ.. ఒంటి గంట వరకు వాయిదా
- పవర్ ఫుల్ ఉమెన్స్తో వకీల్ సాబ్.. పోస్టర్ వైరల్
- భారత్కు ఎగువన బ్రహ్మపుత్రపై డ్యామ్స్.. చైనా గ్రీన్సిగ్నల్
- మెదక్ జిల్లాలో మహిళపై యాసిడ్ దాడి
- మెన్స్ డేను కూడా సెలబ్రేట్ చేయాలి : ఎంపీ సోనాల్
- ఉమెన్స్ డే స్పెషల్: విరాట పర్వం నుండి అమెజింగ్ వీడియో
- మునగాలలో అదుపుతప్పి బోల్తాపడ్డ కారు.. మహిళ మృతి
- రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీల ఆందోళన
- అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు: మహేష్
- వరుసగా మూడో రోజూ 18 వేల కరోనా కేసులు
MOST READ
TRENDING