Crime
- Sep 19, 2020 , 19:18:04
ఇద్దరు మైనర్లతో సహా ఒకే కుటుంబంలోని నలుగురు ఆత్మహత్య

జైపూర్ : ఇద్దరు మైనర్లతో సహా ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు ఉరేసుకుని సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద సంఘటన రాజస్తాన్లోని జండోలీ ప్రాంతంలో శనివారం చోటుచేసుకుంది. మృతులను యశ్వంత్ సోనీ, మమతా సోనీ వీరి పిల్లలు భరత్, అజిత్గా గుర్తించారు. యశ్వంత్ సోనీ సోదరుడు ఇంటికి వచ్చి చూడగా విషయం వెలుగులోకి వచ్చింది. ఆర్థిక వివాదాల కారణంగా కుటుంబం తీవ్ర ఒత్తిడికి గురైనట్లుగా ప్రాథమిక సమాచారం. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
- దేశంలో కొత్తగా 9,102 కరోనా కేసులు
- నా సోదరుడికి పద్మవిభూషణ్ ప్రకటించినందుకు సంతోషంగా ఉంది: చిరు
- రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు
- పుజారా అలా చేస్తే.. నా సగం మీసం తీసేస్తా!
- 223 ఫీల్డ్ రెజిమెంట్తో గన్ సెల్యూట్
- ప్రగతి భవన్లో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
- కేటీఆర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
- మోదీ పగిడీ.. ఇదీ ప్రత్యేకత
- నమస్తే తెలంగాణ ఆఫీసులో గణతంత్ర వేడుకలు
- జాతీయ యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళి
MOST READ
TRENDING