Crime
- Jan 14, 2021 , 11:07:35
పురీషనాళంలో కిలో బంగారం

చెన్నై : తమిళనాడు రాజధాని చెన్నై ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు బుధవారం తనిఖీలు చేశారు. తనిఖీల్లో భాగంగా దుబాయి నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద 1.42 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరూ బంగారాన్ని పురీష నాళంలో దాచి ఉంచగా, తనిఖీల్లో బయటపడింది. ఈ బంగారం విలువ రూ. 72.6 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. బంగారంతో పాటు రూ. 12.4 లక్షల విలువ చేసే సిగరెట్లు, స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, లిక్కర్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రయాణికులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
- ఆర్మీ నకిలీ ఐడీకార్డులు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్
- కరోనా టీకా తీసుకున్న ఆశా వర్కర్కు అస్వస్థత
- క్లినిక్ బయట ఫొటోలకు పోజులిచ్చిన కోహ్లి, అనుష్క
- మీర్జాపూర్ టీంకు నోటీసులు.. అమెజాన్ ప్రైమ్కు మరిన్ని కష్టాలు..!
- కోబ్రా ఫోర్స్లోకి మహిళల్ని తీసుకుంటున్నాం..
- శాండల్వుడ్ డ్రగ్ కేసు.. నటి రాగిణి ద్వివేదికి బెయిల్
- షార్ట్సర్య్కూట్తో యూరియా లారీ దగ్ధం
- రైల్వే కార్మికులతో స్నేహభావంగా మెలిగాం : మంత్రి కేటీఆర్
- పీపీఈ కిట్లో వచ్చి 13 కోట్ల బంగారం దోచుకెళ్లాడు
- కాబోయే సీఎం కేటీఆర్కు కంగ్రాట్స్ : డిప్యూటీ స్పీకర్ పద్మారావు
MOST READ
TRENDING