భర్త కొవిడ్తో | భర్త కొవిడ్తో ఆస్పత్రిలో చేరడంతో, భార్య తీవ్ర ఆందోళనకు గురై 14వ తేదీన ఇంట్లోనే ఉరేసుకొని చనిపోయింది. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఇవాళ ఉదయం చనిపోయాడు
క్రైం న్యూస్ | అనారోగ్యంతో మృతి చెందిన భార్య మరణాన్ని తట్టుకోలేక ఓ భర్త తాను కూడా తనువు చాలించిన సంఘటన జిల్లాలోని పాన్గల్ మండలం మల్లాయిపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది.
ఇద్దరు మృతి | ట్రాక్టర్, బైక్ ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్కల గ్రామ శివారు వద్ద ఆదివారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది.