పెళ్లికి ముందు కారు యాక్సిడెంట్ చేసిన వరుణ్

మరి కొద్ది గంటలలో అలీబాగ్లోని మాన్షన్ హౌస్లో తన ప్రేయసి నటాషా దలాల్ని పెళ్లి చేసుకోనున్న వరుణ్ ధావన్ గత రాత్రి కారు యాక్సిడెంట్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తన ఫ్రెండ్స్కు బ్యాచిలర్ పార్టీ ఇచ్చేందుకు వెళుతున్న వరుణ్ ధావన్ కారు అనుకోకుండా ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎవరు గాయపడకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కోవిడ్ వలన వరుణ్ ధావన్- నటాషా దలాల్ పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులని మాత్రమే ఆహ్వానించగా ఇప్పటికే వారందరు అక్కడికి చేరుకున్నారు. మరి కొద్ది గంటలలో వరుణ్- నటాషా జంట వేదమంత్రాల సాక్షిగా ఒక్కటి కానున్నారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నుండి షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, కత్రినా వంటి సెలబ్స్ హాజరు కానున్నట్టు తెలుస్తుంది. త్వరలో రిసెప్షన్ కూడా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.
తాజావార్తలు
- టెస్ట్కిట్లో లోపం.. 25 మంది విద్యార్థులకు పాజిటివ్
- పెళ్లి కోసమే బుమ్రా సెలవు!
- ఢిల్లీ మున్సిపల్ ఉప ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ హవా
- కోరుట్లలో కరోనా కలకలం
- మూడో టెస్ట్ ఎఫెక్ట్.. పింక్ బాల్ మారుతోంది!
- కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఫుట్బాల్ లెజండ్ పీలే
- రాష్ట్రంలో కొత్తగా 168 కరోనా కేసులు
- మోదీ ర్యాలీలో గంగూలీ.. ఆయన ఇష్టమన్న బీజేపీ
- ఎములాడ రాజన్న.. మోదీ మనసు మార్చు
- చంద్రుడిని చుట్టొద్దాం.. దరఖాస్తు చేసుకోండి