పెద్దపల్లి : జిల్లాలోని గోదావరిఖని-మేడిపల్లి ఓపెన్ కాస్ట్ కార్మికులు పొట్యాల రాంచందర్, బానయ్య కరోనా మహమ్మారితో మృతి చెందారు. శనివారం బాధిత కుటుంబాలను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రి వెంట పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వెంకటేష్ నేత, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
నల్లగొండ జిల్లాలో అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్
ఘరానా దొంగను అరెస్ట్ చేసిన కోరుట్ల పోలీసులు
బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యం : మంత్రి సత్యవతి
రైతులకు, హమాలీలకు ఉచిత అన్నదానం : ఎమ్మెల్సీ కవిత
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ను కలిసిన మంత్రి ఎర్రబెల్లి
పేదలకు అండగా తెలంగాణ ప్రభుత్వం