టాలీవుడ్ సీనియర్ హీరో నరేశ్ పండ్ల వ్యాపారిగా మారిపోయారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ షెడ్యూల్ లో ఉన్న నరేశ్ రైతుగా మారి తన వ్యవసాయ క్షేత్రంలో పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. తోటలో పండిన మామిడి, నేరేడు పండ్లను తన స్టూడియోలో పనిచేస్తున్న వారికి తక్కువ ధరకు అమ్మారు. తాను మామిడి, నేరేడుపండ్లను కేజీ రూ.50కే అమ్మి రూ.3600 సంపాదించానని నరేశ్ తెలిపారు.
ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేస్తూ పండ్లు అమ్ముతున్న కొన్ని స్టిల్స్ ను అందరితో పంచుకున్నారు. నరేశ్ ఫొటోలు ఇపుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. నరేశ్ ఈ పండ్లను సేంద్రీయ పద్దతిలో పండిస్తుండటం విశేషం. నటుడిగా అత్యధిక పారితోషికం పొందిన దానికంటే సాగు ద్వారా వచ్చిన ఈ చిన్నమొత్తమే తనకెంతో ఆనందాన్ని అందించిందంటున్నారు నరేశ్.
ఇవి కూడా చదవండి..
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
మరో బిజినెస్ వైపు సమంత అడుగులు..!
నా బాయ్ఫ్రెండ్ కు క్రెడిట్ ఇవ్వాలి: అవికా గోర్
శ్రియా అందాల ఆరబోత..వీడియో హల్చల్
రాజా విక్రమార్క టైటిల్తో కార్తికేయ చిత్రం
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
Recommended Content by ntnews.com