కోవిడ్ సెకండ్ వేవ్తో తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ లాక్ డౌన్ రూల్స్ నెమ్మదిగా సులభతరమవుతున్నాయి. ఇప్పటికే సినిమా షూటింగ్స్ నిలిచిపోయాయి. రోజురోజుకీ పరిస్థితులు కొద్దిగా మెరుగవుతున్న నేపథ్యంలో నిర్మాతలు సినిమాల చిత్రీకరణను మొదలుపెట్టాలని ప్లాన్ చేసుకుంటున్నారని టాలీవుడ్ వర్గాల టాక్. ముందుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ప్రాజెక్టులు ఆచార్య, ఆర్ఆర్ఆర్.
తాజా సమాచారం ప్రకారం ఈ రెండు చిత్రాలు తిరిగి సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాక్. జూన్ చివరికల్లా వీటితోపాటు చాలా చిత్రాలు షూటింగ్ మొదలుపెట్టనున్నాయట. మరోవైపు టీవీ ఇండస్ట్రీ కూడా షూటింగ్స్ విషయంలో ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి థియేటర్లు రీఓపెన్ అయ్యాక ఏ సినిమా మొదట విడుదలవుతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి..
అలాంటి వాడు మొగుడుగా రావాలి..దివి మనసులో మాట
ఫారెస్ట్ ఆఫీసర్గా విద్యాబాలన్.. షేర్నీ ట్రైలర్ రిలీజ్
ముద్దుల కొడుకుతో జెనీలియా..వీడియో చక్కర్లు
వకీల్సాబ్ భామ హోం ఫొటోషూట్ వైరల్
టాలీవుడ్ పై మలయాళ స్టార్ హీరో దండయాత్ర..!
లాక్ డౌన్ ఎఫెక్ట్..పవన్ కల్యాణ్ సంగీత పాఠాలు
అభిమానులకు మాధవన్ విజ్ఞప్తి
మహేశ్-జక్కన్న ప్రాజెక్టుపై పుకార్లు..నవ్వుకున్న నిర్మాత..!
రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ వన్స్మోర్..!
ట్రోల్స్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ కీ డెసిషన్..!
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!