టైం ఫిక్స్ చేసిన సురేందర్ రెడ్డి..!

టాలీవుడ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి యువ నటుడు అక్కినేని అఖిల్ తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ ప్రాజెక్టును ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. 2021 జనవరి చివరలో ఈ చిత్రం సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. స్టార్ హీరోలతో కలిసి నటిస్తూ స్పీడుమీదున్న కన్నడ సోయం రష్మిక మందన్నాను హీరోయిన్ గా అనుకుంటున్నట్టు తెలుస్తోంది.
14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అఖిల్-పూజాహెగ్డే కాంబోలో వస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- కూతుళ్లను డంబెల్తో కొట్టి చంపిన తల్లి
- మీకు డస్ట్ అలర్జీ ఉందా.. అయితే ఇవి తాగండి
- ‘మాస్టర్’ సినిమాపై నిహారిక రివ్యూ
- వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి : తెలంగాణ రైతు సంఘం
- సమ్మర్ 2021 హౌజ్ ఫుల్..వేసవిలో 15 సినిమాలు
- పురుషుల్లో ఈస్ట్రోజెన్ లెవెల్స్ తగ్గించండిలా..
- పోరాడిన కెప్టెన్ జో రూట్
- పీహెచ్సీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : మంత్రి హరీశ్రావు
- ప్రకృతి ఒడిలో రాశీఖన్నా కసరత్తులు..వీడియో వైరల్
- 2,752 కరోనా కేసులు.. 45 మరణాలు