ముంబై: భారత స్టాక్ మార్కెట్లు చాలా రోజుల తర్వాత లాభాలతో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్లలో మిక్స్డ్ ట్రెండ్ కారణంగా ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్ సూచీలు లాభపడటం దేశీయ మార్కెట్లకు కలిసొచ్చింది. దాంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 508 పాయింట్లు లాభపడి 48,386 వద్ద ముగిసింది.
ఇక నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ సైతం ఇవాళ 143 పాయింట్లు లాభపడి 14,485 వద్ద ముగిసింది. యాక్సిస్ బ్యాంక్ నాలుగు శాతం లాభంతో టాప్ గెయినర్గా నిలిచింది. దాంతోపాటే ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్యూఎల్, పవర్ గ్రిడ్, బజాజ్ ఆటో, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభపడ్డాయి. ఇదిలావుంటే హెచ్సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మారుతి, సన్ ఫార్మా, టీసీఎస్ నష్టాలు మూటగట్టుకున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
మళ్లీ రూ.47 వేల దిగువకు పుత్తడి ధరలు
ఆ 8 రాష్ట్రాల్లో లక్ష దాటిన యాక్టివ్ కేసులు: కేంద్రం
పాకిస్థాన్కు మరో 10 లక్షల డోసుల టీకాలు పంపిన చైనా
14 రోజులు కొవిడ్ కర్ఫ్యూ.. ప్రజారవాణా బంద్..!
ప్రధాని నరేంద్ర మోదీకి జపాన్ ప్రధాని ఫోన్..!
రైల్లో వచ్చిన ఆక్సిజన్ ట్యాంకర్లు.. వీడియో
పోలింగ్ ఏజెంట్ టోపీపై మమతాబెనర్జి బొమ్మ..!
కరోనా ఎఫెక్ట్: శ్రీ హేమకుంద్ సాహిబ్ యాత్ర వాయిదా
ఒంట్లో వేడిని తగ్గించే ఈ చిట్కాలు మీకు తెలుసా..?